నష్టపోయిన రైతులను ఆర్థికంగా నిలబెట్టాలి..ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆర్థికంగా నిలబెట్టాలే  తప్ప ప్రత్యామ్నాయ విత్తనాలు  అందించడం కాదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 The Affected Farmers Should Be Financially Supported..uravakonda Mla Payyavala K-TeluguStop.com

గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో వేల ఎకరాల పంట నీటీ పాలయ్యిందని, ఆయన ఆవేదన చెందారు, గత 3 రోజుల నుంచి నియోజకవర్గం లోని వజ్రకరూర్, బేలుగుప్ప మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేశవ్ ఈరోజు విడపనకల్ మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు పంట నష్టపోయిన సమయం లో ప్రధానమంత్రి స్పెషల్  భీమా ఉంటే రైతులకు ఆర్థికంగా కొంత ఊరట కలిగేది అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులను ఆదుకోవాలని కోరారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube