హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ

హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి శేరిలింగంపల్లి నియోజవర్గం హైదర్ నగర్ డివిజన్ కృష్ణవేణి నగర్లో, స్థానిక దళిత మోర్చ నాయకుడు నర్సింగ్ ఇంట్లో అల్పాహారం చేశారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుంది అనేది పరిశీలించేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చానని తెలిపారు.

 Parliamentary Affairs Minister Prahlad Joshi Visiting Hyderabad City , Parliamen-TeluguStop.com

హైదర్ నగర్ డివిజన్ దళిత మోర్చ నాయకుడు నర్సింగ్, అల్పాహారాన్ని స్వీకరించాలని కోరటంతో తాను అల్పాహారం చేసేందుకు వచ్చానని, పర్యటన గురించి మరిన్ని వివరాలు నేడు నిర్వహించనున్న విలేఖరుల సమావేశంలో వెల్లడిస్తానని మంత్రి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube