అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం కుర్రోడు నాలుకతో కోహ్లి చిత్రం గీసిన చిత్రకారుడు.సర్వసాధారణంగా బ్రష్ తో డ్రాయింగ్ వేస్తారు.
కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టంకి చెందిన సుర్ల వినోద్ అనే యువకుడు మాత్రం నాలుకతో అద్భుత చిత్రాలను గీస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
చిన్నతనం నుంచి చిత్రకళా ప్రావీణ్యం సంపాదించి ప్రముఖుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నాడు.
కేవలం నాలుకతో క్రికెటర్ విరాట్ కోహ్లి చిత్రాన్ని గీసి నర్సీపట్నం పేరు నిలబెట్టాడు.