యమునా నదిలో నీటిమట్టం పెరగకుండా చూడాలి.. కేజ్రీవాల్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.హత్నీకుండ్ నుంచి పరిమిత పరిమాణంలో నీటిని విడుదల చేయాలన్నారు.

 Kejriwal Should Ensure That The Water Level In Yamuna River Does Not Rise-TeluguStop.com

యమునా నదిలో నీటిమట్టం మరింత పెరగకుండా చూడాలని లేఖలో కోరారు.ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందన్న ఆయన ఢిల్లీలో వరదలు వస్తే ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వదని వెల్లడించారు.

కాగా ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నదీలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube