వైసీపీ ప్రభుత్వ తీరుపై బండి శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బండి శ్రీనివాసులు కామెంట్స్ నేను విన్నాను.“నేను ఉన్నాను అని చెప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.
అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ల ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసు.ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయి. 13*5 ఓట్ల లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చొచ్చు.ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే.”
-బండి శ్రీనివాసులు