Narendra Modi ys jagan : నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు విశాఖకు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..

రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం విశాఖ చేరుకొని ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనను దృష్టిలో పెట్టుకొని వైసీపీ శ్రేణులు విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బస చేసే పోర్టు గెస్ట్ హౌస్ వరకు పార్టీ జెండాలతో ముంచెత్తారు

 Ap Chief Minister Jaganmohan Reddy To Visakhapatnam To Welcome Narendra Modi. ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube