మేడిపల్లి సత్యం కు మద్దతు గా స్వచ్ఛందంగా ప్రచారం పాల్గొన్న మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన మహిళలు మేడిపల్లి సత్యం గెలుపుకోసం స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి మేడిపల్లి సత్యం గెలిపించాలని ఓటర్లను కోరారు.

 Women Elections Campaign In Support Of Medipalli Satyam, Women, Elections Campai-TeluguStop.com

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మేడిపల్లి సత్యం బాధ చూడలేక మేమే స్వయంగా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు సత్యం గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జల, జమున, అంకిత , వజ్రమ్మ, లక్ష్మి, తులసి ,గీత , వసంతలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube