మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొన్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరద వెళ్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి శర్మ భార్య గంగమ్మ అనారోగ్యం తో ఇటీవల మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల బీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు హరికృష్ణ, తిరుపతి గౌడ్, శ్రీను, మహేందర్,లక్ష్మణ్ , యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగుల వంశీ,యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 Former Mp Ponnam Visited The Family Of The Deceased , Former Mp Ponnam Prabhakar-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube