మేడిపల్లి సత్యం కు మద్దతు గా స్వచ్ఛందంగా ప్రచారం పాల్గొన్న మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన మహిళలు మేడిపల్లి సత్యం గెలుపుకోసం స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి మేడిపల్లి సత్యం గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మేడిపల్లి సత్యం బాధ చూడలేక మేమే స్వయంగా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు సత్యం గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జల, జమున, అంకిత , వజ్రమ్మ, లక్ష్మి, తులసి ,గీత , వసంతలు ఉన్నారు.

వైరల్ వీడియో: జూలో గొరిల్లా చేసిన పనికి ఆశ్ఛర్యపోయిన ప్రజలు..