ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్ పర్సన్, అదనపు కలెక్టర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ విప్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వేములవాడ శానసభ్యులు ఆది శ్రీనివాస్ కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 Zp Chairperson And Additional Collectors Congratulated The Government Whip Aadi-TeluguStop.com

అలాగే రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.

గౌతమి కి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube