రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పరిధిలో జిల్లెల్ల,నేరెళ్ల రామచంద్రపురం, లింగాపూర్, నర్సిములపల్లె, గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ పడిగల మానస ఫ్యాక్స్ ఛైర్మెన్ భాస్కర్ గౌడ్ తో కలసి ప్రారంభం చేయటం జరిగింది.రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కోనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది కోనుగోలు సెంటర్ కు 3ఎకరాలు కేటాయించిన కేటీఆర్ కీ ధన్యవాదాలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమం సర్పంచులు మాట్లా మధు మంజుల,స్రవంతి, అవినాష్ రెడ్డి,ఆనందరావు, ఎంపీటీసీ లు చెన్నమనేని వెంకట్రావు బైరినేని రాము వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్స్ రాజిరెడ్డి అనిల్ రెడ్డి గణేశ్ గౌడ్, రవీందర్ రావు, రాజయ్య మంద నారాయణ,గుర్రం భారతమ్మ పొన్నాల భాలరాజవ్వ రైతులు పాల్గొన్నారు.