తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం..: వైఎస్ షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ టీపీ దూరంగా ఉండనుంది.ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయడం లేదని వెల్లడించారు.

 The Decision Is For The People Of Telangana..: Ys Sharmila-TeluguStop.com

తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని షర్మిల తెలిపారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీల్చితే కేసీఆర్ లాభపడతారని పేర్కొన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చకూడదని చాలా మంది కాంగ్రెస్ పెద్దలు సూచించారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు.వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube