ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది..: కె.రాఘవేంద్రరావు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీలో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన అరెస్ట్ పై పలు విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి.

 Democracy Has Become A Mockery In Ap..: K. Raghavendra Rao-TeluguStop.com

తాజాగా చంద్రబాబు అరెస్టుపై సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు స్పందించారు.చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని తెలిపారు.ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయని ట్వీట్ లో వెల్లడించారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube