శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు.అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అతిథి గృహం చేరుకున్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ తో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,

 Cs Somesh Kumar Darshans Vemulawada Sri Rajarajeshwari Temple, Cs Somesh Kumar ,-TeluguStop.com

ఎమ్మెల్యే రమేష్ బాబు, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అద్దాల మండపంలో ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ ను వేద ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube