టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ ఎడి - అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ ఎడి సైదులు సోమవారం సీజ్ చేశారు.సోమవారం అగ్రహారం గుట్ట ప్రాంతం నుండి అక్రమంగా టిప్పర్ నంబర్ జీజె 06జెడ్ జెడ్ 7332 గల వాహనం మట్టి తరలిస్తున్నట్లు ఎడి దృష్టికి వచ్చింది.

 Mining Ad Saidulu Ceased Tipper For Illegal Sand Transportation, Mining Ad Saidu-TeluguStop.com

వెంటనే స్పందించిన ఎడి సంబంధిత టిప్పర్ సీజ్ చేసి వేములవాడ బస్ డిపో కు తరలించారు.జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఎడి సైదులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube