శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయంలో కన్నుల పండువగా 13 వ వార్షికోత్సవ వేడుకలు

వెయ్యి మంది కి అన్న ప్రసాదం నవగ్రహాపూజ , అభిషేకం, హోమం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 13 వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా మంగళవారం జరిగాయి.ఆలయ పూజారి గోంగళ్ళ ఉమాశంకర్ శ్రీ ఆంజనేయస్వామి శివ పంచాయతనం కు అభిషేకం, నవ గ్రహాపూజ ప్రత్యేకపూజలు హోమం నిర్వహించారు.

 13th Anniversary Celebrations At Sri Bhaktanjaneyaswamy Temple As Kannula Festiv-TeluguStop.com

ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి పులిహోర తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.దాతల సహాయం తో సుమారు వెయ్యి మంది కి అన్నప్రసాదం చేశారు.

ఈ సందర్భంగా స్వామి వారి ని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఓలాద్రి సత్యం రెడ్డి,రైతు సంఘం మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, రాజు , బిజెపి నాయకులు పారిపెల్లి సంజీవ్ రెడ్డి, పారిపెల్లి రామ్ రెడ్డి సందుపట్ల రాంరెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి శ్రీ ఆంజనేయస్వామి దర్శించుకున్నారు.ఈ వార్షికోత్సవం వేడుకలను బొందుగుల మార్కేండేయా , నగుబోతు లక్ష్మీ నారాయణ ,రాము ,మెగి నర్సయ్య, వడ్నాల లక్ష్మన్ , డాక్టర్ దేవేందర్, గాజుల దాస్ , గాండ్ల ఆంజనేయులు, గాండ్ల ఆంజనేయులు , దోమల భాస్కర్ , సుంకి భాస్కర్, అవుసుల పురుషోత్తం, యమగొండ కృష్ణారెడ్డి, సిద్ది రాములు , నూకల శ్రీ నివాస్, లు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube