జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కల్లోలం..!

జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది.ఇండోనేషియాలోని బాలిలో ఈ సదస్సు జరగనుంది.

 Corona Chaos At The Summit Of G20 Countries..!-TeluguStop.com

కాగా ఈ సదస్సుకు హాజరైయ్యేందుకు వచ్చిన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కరోనా బారిన పడ్డారు.దాంతో పెన్ తన సమావేశాలను రద్దు చేసుకున్నారు.

ఇటీవలే కంబోడియాలోని ఫ్నోమ్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ తో సహా ప్రపంచ నాయకులతో ఆయన సమావేశమైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube