జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కల్లోలం..!

జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది.ఇండోనేషియాలోని బాలిలో ఈ సదస్సు జరగనుంది.

కాగా ఈ సదస్సుకు హాజరైయ్యేందుకు వచ్చిన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కరోనా బారిన పడ్డారు.

దాంతో పెన్ తన సమావేశాలను రద్దు చేసుకున్నారు.ఇటీవలే కంబోడియాలోని ఫ్నోమ్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ తో సహా ప్రపంచ నాయకులతో ఆయన సమావేశమైన సంగతి తెలిసిందే.

మానవులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు.. ఏంటో తెలిస్తే..