తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారు 50,000 మంది వచ్చిన మహానాడు విజయమే కాదు అని ఒకప్పటి మహానటికి ఇప్పటి మహానటికి చాలా తేడా ఉందని అన్నారు.మా మంత్రులు లు బస్సు యాత్రకు వెళితే లక్షలాది మంది జనం వస్తున్నారు అదే కనుక ఒకవేళ జగన్ వస్తే ఇంకా ఎంతమంది వస్తారు మీరు ఆలోచించాలి మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి నీకు బలం పెరిగిందని నమ్మకం ఉంటే టిడిపి ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు.
లోకేష్ వచ్చాక తెలుగుదేశంలో సంస్కారం మొత్తం మార్చేసాడు చంద్రబాబు ముసలివాడై పోయాడు కొడుకు వచ్చి చంద్రబాబుని మూల కూర్చో పెట్టాడు అని అన్నారు.ఎస్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మహిళలను కించపరుస్తూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పెట్టిన టిడిపి వేరు ఇప్పుడున్న టిడిపి పార్టీ వేరు టీడీపీకి చివరి రోజులు వచ్చాయి అని అన్నారు
.