మూడేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.. బోండా ఉమ

మూడేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మాజీ Mla బోండా ఉమా విమర్శించారు.65 సంవత్సరాల్లో లేనంత అప్పును ఈ మూడేళ్లల్లో చేశారని ఏడు లక్షల కోట్లు అప్పుల చిట్టాను గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చాలని ఆయన అన్నారు ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం అదానీకి విశాఖ లో వేల కోట్ల ఆస్తులను కమిషన్ల కొసం కట్టబెట్టారని ఆరోపించారు.

 Tdp Bonda Uma Fires On Jagan Government Details, Tdp Bonda Uma , Jagan Governmen-TeluguStop.com

స్వాతంత్ర్యం వచ్చాక చెత్త పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసిపి సర్కార్ అని పన్నులు కట్టకపోతే పధకాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారని.వైసిపి కి ఓటేసినందుకు ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకునే స్థితికి జగన్ తెచ్చారన్నారు.

మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కూడా బోండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube