ఏలూరు జిల్లా నరసాపురంలో దొంగ నోట్ల కలకలం

ఏలూరు జిల్లా నరసాపురంలో దొంగ నోట్ల కలకలం చెలరేగింది.నకిలీ నోట్లను యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది.

 Thieves In Narasapuram Of Eluru District-TeluguStop.com

దాదాపు 40 దొంగ నోట్లను గుర్తు తెలియని వ్యక్తి డిపాజిట్ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.అనంతరం నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక వీఆర్ఓ పెద్దిరాజుతో పాటు అతని కుమారుడిని విచారిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube