Minister Sridhar Babu : రైతుబంధును గత సర్కార్ అనర్హులకు ఇచ్చింది..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.పాలనలో మార్పు చూపెడతామని చెప్పారు.

 Rythu Bandhu Was Given To The Ineligible By The Previous Government Minister Sr-TeluguStop.com

బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వం బోధన్ ఫ్యాక్టరీ, భూములను బ్యాంకులను అప్పగించిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారంటీలను( Six Guarantees ) రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.రైతుబంధును( Rythu Bandhu ) గత సర్కార్ అనర్హులకు ఇచ్చిందన్నారు.

ఎన్నికల కోసమే బీజేపీ చెరుకు ధర పెంచిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube