మస్కట్ లో రోడ్డు ప్రమాదం... రుద్రంగి వాసి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రానికి చెందిన కురుమ మల్లేశం (41 ) మార్చ్ 15 న మస్కట్ ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కురుమ మల్లేశం బ్రతుకు దేరువు కోసం మస్కట్ వెళ్లగా సరైన జీతం లేక గత సంవత్సరం కంపెనీ నుండి కలివెల్లి అయి తోచిన పని చేసుకుంటూ ఉండగా అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…
రుద్రంగి

 Rajanna Sircilla Rudrangi Resident Kuruma Mallesham Died In Muscat Road Accident-TeluguStop.com

కుటుంబ సభ్యులకు మరణ వార్త బుధవారం తెలిసినట్లు సమాచారం.

మృతదేహాన్ని రుద్రంగి తెప్పించేందుకు రెండు లక్షల ఖర్చు అవుతాయిని, తమది బీద కుటుంబం అని అంతా డబ్బు పెట్టి తెప్పించుకునే స్తోమత లేదని ప్రభుత్వం ఆదుకొని చివరి చూపు కలిగేలా చూడాలని ప్రభుత్వన్నీ వేడుకుంటున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube