ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ (Delhi liquor scam, CBI )కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( Kavitha) జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు అయింది.ఈ మేరకు జూన్ 3వ తేదీ వరకు కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.

 Mlc Kavitha's Remand Extended In Delhi Liquor Scam Cbi Case, Ed, Cbi, Mlc Kavith-TeluguStop.com

కాగా ఈడీ, సీబీఐ(ED, CBI) కేసుల్లో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టు ఎదుట వర్చువల్ విధానంలో హాజరుపరిచారు అధికారులు.ఈ క్రమంలో విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube