పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ

పంచాయతీ నిధుల మళ్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది.

 Inquiry In Ap High Court On Diversion Of Panchayat Funds-TeluguStop.com

నిధులను ఓ ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులను ఎలా బదిలీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.మూడు నెలలు గడిచినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube