ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ హాకీ మ్యాచ్ ( Hockey match )భారత్ వర్సెస్ మలేషియా మధ్య జరిగింది.శనివారం చెన్నై వేదికగా హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.4-3 తేడాతో మలేషియానుమలేషియాను ఓడించింది.మ్యాచ్ ప్రారంభంలో తొలుత 1-3 తేడాతో మలేషియా అధిక్యంలో ఉంది.
చివరి రెండు క్వార్టర్స్ లో భారత్ జట్టు పుంజుకుని ఆధిపత్యం చెలాయించి మూడు గోల్స్ సాధించగా.మలేషియా ఒక గోల్ కూడా వేయలేకపోయింది.
దీంతో ఆసియా చాంపియన్ ట్రోఫీ.( Asian Champions Trophy ).భారత్ వసమయింది.ఈ టైటిల్ గెలవడం ద్వారా భారత్ ఖాతాలో నాలుగో ఆసియా హాకీ( Asian Hockey ) టైటిల్ వచ్చి చేరింది.
నిన్న సెమీఫైనల్ లో జపాన్ తో తలపడ్డ భారత్ 5-0 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది.ఈ టోర్నీలో భారత్ హాకీ జట్టు కొత్త కోచ్ క్రేయిగ్ ఫుల్టన్ నేతృత్వంలో భారత జట్టు మొదటి నుండి దూకుడుగా ఆడుతూ వచ్చింది.
ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ లో భారత్ మలేషియాని ఓడించటంతో… భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్ గా నిలిచింది.