ఉమ్మడి అనంతపురం, గోదావరి జిల్లాలో ఇంఛార్జ్ ల మార్పు..!!

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతుంది.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను వైసీపీ అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే.

 Change Of In-charge In Joint Anantapur And Godavari District..!!-TeluguStop.com

తాజాగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇంఛార్జ్ ల మార్పులపై కీలక ప్రకటన చేయనుంది.కాగా ఈ జిల్లాలపై ఇంఛార్జ్ ల మార్పుపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా పలువురు వైసీపీ ఇంఛార్జ్ లకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 స్థానాల్లో ఇంఛార్జ్ లను మార్చాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube