కాకినాడ జిల్లా భైరవపాలెం సముద్రంలో బోటులో ప్రమాదం..!

కాకినాడ జిల్లా భైరవపాలెం నడి సముద్రంలో ఉన్న సమయాన ఓ బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాద సమయంలో సుమారు పది మంది మత్స్యకారులు బోటులో ఉన్నారు.

 Boat Accident In Bhairavapalem Sea Of ​​kakinada District..!-TeluguStop.com

ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్స్యకారులను రక్షించారు.బోట్ ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ జరగటం వలనే ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మత్స్యకారులను కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube