తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది.ఈ మేరకు పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పర్యటనను హోరెత్తిస్తున్నారు.

 Aggression Of Congress In Election Campaign In Telangana..!!-TeluguStop.com

ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.అందోల్, సంగారెడ్డితో పాటు కామారెడ్డిలో ప్రచారం చేయనుండగా కాంగ్రెస్ తరపున ప్రచారాల్లో పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు.

ఈ క్రమంలో మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం నిర్వహించనుండగా వరంగల్ వెస్ట్, కరీంనగర్ నియోజకవర్గాల్లో భూపేశ్ బఘేల్ ప్రచారం చేపట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube