Chandrababu : అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు..: చంద్రబాబు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు( Governor Abdul Nazeer ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) లేఖ రాశారు.టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఆయన లేఖలో ఆరోపించారు.

 Illegal Cases Of The Ruling Party Will Be Targeted If Suppressed Chandrababu-TeluguStop.com

వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు.

మాజీ మంత్రి పుల్లారావు( Prathipati Pullarao ) కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీ ఎస్ఆర్డీఐ దుర్వినియోగాన్ని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో గవర్నర్ నజీర్ ను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube