రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి దంపతులు.అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం కోడే మొక్కలు చెల్లించుకున్న ఎమ్మెల్యే.