బెంగళూరుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు.ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఆయన భేటీ కానున్నారని తెలుస్తోంది.

 Congress Mp Komati Reddy Venkat Reddy In Bengaluru-TeluguStop.com

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే డీకే శివకుమార్ ను అభినందించేందుకే బెంగళూరుకు వెళ్లానని కోమటిరెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది.

కాగా వెంకట్ రెడ్డి వెంట జనరల్ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు.ఇటీవల కొందరు తెలంగాణ నేతలు డీకే శివకుమార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube