సీఎం కేసీఆర్‎కు టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో కోరారు.నాలుగేళ్ల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.010 పద్దు కింద వేతనాలు ఇస్తూ ఈహెచ్ఎస్ కార్డులను అందజేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు.అంతేకాకుండా ఓపీఎస్ వారిని కూడా రెగ్యులర్ చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖలో విన్నవించారు.

 Tpcc Chief Revanth's Letter To Cm Kcr..!-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube