టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా విజయరాయిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Sensational Comments Of Tdp Leader Chandrababu-TeluguStop.com

బాబాయ్ ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని అన్నారు.ఇప్పుడు లోకేశ్ ని లక్ష్యంగా చేసుకున్నారట అని ఆరోపించారు.

వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.బాబాయ్ ను చంపిన వారు రాష్ట్రాన్ని పాలించడం ఏం కర్మోనని పేర్కొన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అవ్వడం చెంపదెబ్బని వెల్లడించారు.జగన్ కు ఇదే ఆఖరి అవకాశమని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube