ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‎ది ప్రభుత్వ హత్య.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 The Forest Range Officer Was Killed By The Government.. Pcc Chief Revanth Reddy-TeluguStop.com

అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య నిత్యం చిచ్చు రేగుతూనే ఉందని చెప్పారు.ప్రభుత్వం చేతగాని తనం కారణంగా ఓ అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఇందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube