భారత గగనతలంలో ఉన్న ఇరాన్ విమానానికి బాంబు బెదిరింప్ కాల్ వచ్చింది.దీంతో భారత వైమానిక అధికారులు అప్రమత్తమైయ్యారు.
మహాన్ ఎయిర్ విమానానికి బెదిరింపు కాల్ వచ్చినప్పుడు భారత గగనతలంలో ఉంది.అయినా సాంకేతిక కారణాల నేపథ్యంలో ల్యాండ్ చేయడానికి అనుమతి నిరాకరించారు.
బాంబు బెదిరింపుతో ఆ విమానం ఢిల్లీ, జైపూర్లలో దిగేందుకు అనుమతించక పోవడంతో చైనాకు ప్రయాణాన్ని కొనసాగించింది.ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ప్రకారం చైనా వెళ్తున్న ఐఆర్ఎం విమానం ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతోంది.