సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మౌనదీక్ష చేపట్టనున్నారు.హిందూపురం జిల్లా సాధన కోసం బాలయ్య స్వయంగా ఉద్యమించనున్నారు.
ఇందుకోసం తన అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురానికి బాలయ్య చేరుకున్నారు.రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు.
హిందూపురం జిల్లా కోసం రేపు భారీ ర్యాలీ చేపట్టి, అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేయనున్నారు.