మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy )కి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto )లో పెట్టాలి.

 The Issue Of Three Capitals Should Be Put In The Ycp Manifesto..cpi State Secret-TeluguStop.com

ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు.అమరావతి రాజధా( Amaravati )ని కోసం 33వేల ఎకరాలు భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారు.

కర్నూల్లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా వ్రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ( Vizag Steel Plant Privatization )పై జగన్ కనీసం నోరు మెదపడం లేదు.

విశాఖలో భూకబ్జాలు ,దందాలు కొనసాగుతున్న వాటిపై ఎటువంటి చర్యలు లేకపోయాయి.జగన్ విశాఖ రాజధాని వ్యాఖ్యలు మరో మారు రాష్ట్ర ప్రజలను మోసగించటమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube