నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత

నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.గత రాత్రి నిఖిత అనే ఏడో తరగతి విద్యార్థిని తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 Tension At Mannanur Gurukula School, Nagar Kurnool District-TeluguStop.com

ఈ నేపథ్యంలో స్కూల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.నిఖిత ఆత్మహత్యకు ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేకనే నిఖిత బలవన్మరణం చెందిందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.దీంతో గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube