అమ్మవారి సేవలో రాష్ట్ర పర్యాటక, క్రీడా,యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా, జబర్దస్త్ యాక్టర్ రాకింగ్ రాకేష్ ,సుజాత

రుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు.వారికి ఆలయ ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

 State Minister For Tourism, Sports And Youth Services Rk Roja, Jabardasth Actor-TeluguStop.com

అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచనం చేసి అమ్మవారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇంచార్జ్ సూపర్డెంట్ దాము, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాస్చార్యులు, ఏవీఎస్ఓ శైలేంద్ర బాబు, విఐ రామ్మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అశోక్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube