రాజన్న ను దర్శించుకున్న తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవ నంద స్వామి

రాజన్న సిరిసిల్ల జిల్లా :తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి వారు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికినారు, అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకున్నారు.స్వామి వారి కళ్యాణ మండపంలో ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.

 Sri Sri Sri Madhava Nanda Swamy, The Head Of The Toguta Who Visited Rajanna, Sri-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ ఈ,వో సిసి ఎడ్ల శివ సాయి , అర్చకులు, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube