ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన గులాబీ బాస్ కేసీఆర్..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ సభలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం కొనసాగుతోంది.

 Rose Boss Kcr Increased Speed In Election Campaign..!-TeluguStop.com

ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ మూడు ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.దమ్మపేట, బూర్గంపాడ్ తో పాటు నర్సంపేట్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించనుందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంటకు దమ్మపేటలో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 2 గంటలకు బూర్గంపాడ్ సభలో పాల్గొననున్న కేసీఆర్ అనంతరం నర్సంపేటలో సభకు హాజరవుతారు.

కేసీఆర్ ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube