Telangana Speaker Gaddam Prasad Kumar : గత పదేళ్లలో శాసనసభ సరిగా జరగలేదు..: స్పీకర్ గడ్డం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Telangana Speaker Gaddam Prasad Kumar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత పదేళ్లలో శాసనసభ( Legislative Assembly) సరిగా నిర్వహించలేదని తెలిపారు.

 Telangana Speaker Gaddam Prasad Kumar : గత పదేళ్లలో శా-TeluguStop.com

శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలిసేది కాదని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని వెల్లడించారు.

కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారని తెలిపారు.పిల్లలు సైతం శాసనసభ సమావేశాలపై చర్చించుకుంటున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube