గ్రామపంచాయతీ కార్మికులు గంగిరెద్దుకు వినతి పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె 29 కి చేరుకున్నది ప్రభుత్వం ఇకనైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో

 Gram Panchayat Workers Request Letter To Bull,gram Panchayat Workers, Request Le-TeluguStop.com

ఈరోజు గ్రామపంచాయతీ కార్మికులందరూ వినూత్నంగా గంగిరెద్దుకు వినతి పత్రం అందజేశారు.ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube