తమిళనాడులో గవర్నర్ పంచాయతీ..!

తమిళనాడులోనూ గవర్నర్ పంచాయతీ బయటపడింది.రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య వార్ రోజు రోజుకీ మరింత ముదురుతోంది.

 Governor Panchayat In Tamil Nadu..!-TeluguStop.com

ఇందులో భాగంగా గవర్నర్ ఆర్ఎన్ రవిను వెంటనే బర్తరఫ్ చేయాంటూ సీఎం స్టాలిన్ రాష్ట్రపతికి లేఖ రాశారు.ప్రభుత్వాన్ని పని చేయనీకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

గవర్నర్ పదవిలో ఉండేందుకు ఆర్ఎన్ రవి అనర్హులని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.గవర్నర్ రవి రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించారని, మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.ఇప్పటివరకు గవర్నర్ వద్ద 20 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సర్కార్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube