ప్రధాన మంత్రి భారతీయ జన నౌషధి పరియోజన కేంద్రాన్ని ప్రారంభించిన డీకే అరుణ...

అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం లో గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీకే అరుణ.ఈ కార్యక్రమంలో డీకే అరుణ తో పాటు మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామ్ చందర్ రావు హాజరయ్యారు.

 Dk Aruna Inaugurated   Pradhana Mantri Indian Folk Medicine Project Center, Pra-TeluguStop.com

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ జనరిక్ మెడికల్ కేంద్రాల ద్వారా ప్రజానీకానికి సరసమైన ధరలకు నాణ్యత మందులు అందించే దిశగా, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రం (PMBJPK) జనరిక్ అందించడానికి ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

అంతేకాకుండాతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 159 జనరిక్ మెడికల్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు.

గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది పదమూడవ కేంద్రంగా ప్రారంభించడం జరుగుతుందని,ఈ జనరిక్ మెడిసిన్.తక్కువ ధరలకు లభిస్తాయి కానీ నాణ్యత మరియు సమర్థతలో ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలకు సమానంగా ఉంటాయి తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube