రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ గా ప్రకటించడం పట్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,
పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి వంగగిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్.
కె సాహెబ్, మండల మైనార్టీ అధ్యక్షులు రఫిక్, నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, అంతేర్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.