రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే గా ఎన్నికైన ఆది శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఆయన సందడి వాతావరణం నెలకొంది.
జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి సైదులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ డి ఆర్ డి ఓ మదన్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు డాక్టర్ ఆనంద రెడ్డి,
డాక్టర్ మనోహర్, డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ సంతోష్ చారి,డాక్టర్ జి కోటి సంతోష్, కోరుట్ల ఆర్డిఓ రాజేశ్వర్, వేములవాడ,మేడిపల్లి, రుద్రంగి తాసిల్దార్లు మహేష్ , వసంతి శ్రీలక్ష్మి, రాజన్న ఆలయ ఉద్యోగ సంఘం నేతలు,వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ లు కలుసుకొని పుష్పగుచ్చాలిచ్చి.శుభాకాంక్షలు తెలిపారు.