రాజన్న సిరిసిల్ల జిల్లా : నాగయ్య పల్లి, పోశెట్టిపల్లి అంగన్వాడి కేంద్రాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల దేవి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెండున్నర సంవత్సరాలు నిండిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు చేసుకుని వారికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బి లక్ష్మీబాయి జి .సరిత విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.