రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ గన్నవరంలో నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) 4వ సారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) టి,ఎన్,ఎస్,ఎఫ్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి( Rajireddy పాల్గొన్నారు.
కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ,రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలకులపల్లి జయేందర్,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చౌహాన్ పృద్విరాజ్ తదితరులు ఉన్నారు.)
.